ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏపీ‘సీఎం రిలీఫ్ ఫండ్’కు ఆర్థిక సాయాన్ని ప్రకటించిన రిలయన్స్

ABN, First Publish Date - 2020-04-15T03:23:53+05:30

కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ .5 కోట్ల ఆర్థిక సాయం అందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కోవడానికి రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ .5 కోట్ల ఆర్థిక సాయం అందించింది. కోవిడ్ -19కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలన్న ప్రధానమంత్రి పిలుపుపై వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేయడంతోపాటు పీఎం-కేర్స్ సహాయ నిధికి రిలయన్స్ ఇప్పటికే రూ. ​​530 కోట్లకుపైగా ఆర్థిక సాయం చేసింది. తొలి దశ లాక్‌డౌన్‌కు ప్రజలు పూర్తిగా సహకరించారని, కరోనా కేసులు పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్‌డౌన్‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మే 3వరకు పొడిగించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం మోదీ ప్రకటన చేశారు. 19 రోజులపాటు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2020-04-15T03:23:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising