ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పదోన్నతులు కల్పించండి

ABN, First Publish Date - 2020-11-06T09:23:04+05:30

రిజిస్ర్టేషన్ల శాఖలో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదా్‌సకు ఏపీ సబ్‌ రిజిస్ర్టార్ల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రికి సబ్‌ రిజిస్ర్టార్ల సంఘం వినతి


అమరావతి, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): రిజిస్ర్టేషన్ల శాఖలో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ర్టేషన్ల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదా్‌సకు ఏపీ సబ్‌ రిజిస్ర్టార్ల సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీవీ కొండారెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎ.గోపాల్‌, కోశాధికారి ఎ.ఆనంద్‌కుమార్‌ గురువారం ఇక్కడ మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏసీబీ దాడులు జరిగిన వెంటనే సబ్‌ రిజిస్ర్టార్లను బదిలీ చేయడం తగదన్నారు. ఏసీబీ పేర్కొన్న అంశాలు రుజువైనప్పుడు బదిలీతో పాటు, ఇతర చర్యలు తీసుకోవచ్చని పేర్కొన్నారు. 

Updated Date - 2020-11-06T09:23:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising