ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి : డీఐజీ

ABN, First Publish Date - 2020-12-25T05:49:36+05:30

ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుజరాతీపేట : ఆన్‌లైన్‌ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని విశాఖ రేంజ్‌ డీఐజీ ఎల్‌కేవీ రంగారావు ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌, మొబైల్‌ యాప్‌లతో తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తామని నమ్మించి, మోసగించే ప్రమాదం ఉందని, అటువంటి వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. కేవైసీ వివరాలను అపరిచిత వ్యక్తులకు ఇవ్వొదన్నారు.   ప్రేమ పేరుతో యువతీ యువకులు మోసపోవద్దని సూచించారు. పిల్లలను సన్మార్గంలో నడిపించాల్సినబాధ్యత తలిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. 

Updated Date - 2020-12-25T05:49:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising