నిత్యావసర సరుకుల పంపిణీ
ABN, First Publish Date - 2020-03-23T09:24:55+05:30
కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుం చి వచ్చిన వారికి నిత్యావసర సరుకులు తహసీల్దార్ పి.అమల ఆదివారం
ఇచ్ఛాపురం, మార్చి 22 : కరోనా వైరస్ నేపథ్యంలో విదేశాల నుం చి వచ్చిన వారికి నిత్యావసర సరుకులు తహసీల్దార్ పి.అమల ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే వారంతా బయటకు రావద్దని, ఎటువంటి ఇబ్బందిపడకుండా ఉం డేందుకే ముందస్తుగా సరుకులు అందజేసినట్లు తెలిపారు. 14 రోజులపాటు ఇళ్లకే పరిమతం కావాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్ఐ కృష్ణప్రసాద్ రౌళో, ఏఎన్ఎంలు, ఆశావర్కక్లు పాల్గొన్నారు.
Updated Date - 2020-03-23T09:24:55+05:30 IST