ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరిహారం చెల్లించాలని రైతుల ఆందోళన

ABN, First Publish Date - 2020-09-13T10:27:05+05:30

పరిహారం చెల్లించాలంటూ జేఆర్‌పురం, గరికిపాలెం రైతులు రామతీర్థం జంక్షన్‌ వద్ద శనివారం ఆందోళన చేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా దన్ననపేట మీదుగా వయా రాయివలస మీదుగా నిర్మించే బైపాస్‌ కోసం అధికారులు రైతుల నుంచి భూములు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రణస్థలం: పరిహారం చెల్లించాలంటూ జేఆర్‌పురం, గరికిపాలెం రైతులు రామతీర్థం జంక్షన్‌ వద్ద శనివారం ఆందోళన చేశారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా దన్ననపేట మీదుగా వయా రాయివలస మీదుగా నిర్మించే బైపాస్‌ కోసం అధికారులు రైతుల నుంచి భూములు సేకరించారు. అయితే, నాలుగేళ్లు అవుతున్నా పరిహారం చెల్లించకపోవడంతో రైతులు పోరాటానికి దిగారు. శనివారం రామతీర్థం జంక్షన్‌ వద్ద రైతులు ఆందోళన చేశారు. వెంటనే పరిహారం చెల్లించాలని, లేదా భూములైనా వదిలేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-09-13T10:27:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising