ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మెరుగైన వైద్యసేవలందించండి

ABN, First Publish Date - 2020-12-31T05:28:10+05:30

పేదలకు అందు బాటులో వైద్యసేవలను అందజేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు. కంబకాయి రోడ్డులోని నూతనంగా ప్రారంభించిన నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని బుధవారం ఆయన సందర్శించారు.

వైద్యులతో మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు 

నరసన్నపేట, డిసెంబరు 30: పేదలకు అందు బాటులో వైద్యసేవలను అందజేయాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, టెక్కలి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నా యుడు అన్నారు. కంబకాయి రోడ్డులోని నూతనంగా ప్రారంభించిన నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని బుధవారం ఆయన సందర్శించారు. పట్టణంలో  ఆధునిక సౌకర్యాలతో ఆసుపత్రి ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నా రు. మానవతా దృక్పథంతో మంచి సేవలను అందిం చాలని వైద్యుడు పొన్నాడ గణేష్‌కు సూచించారు.  కార్య క్రమంలో మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి, నాయకులు బలగ నాగేశ్వరరావు, గొద్దు చిట్టిబాబు, ఆసుపత్రి ఎండీ కోర్ను మోహన్‌లక్ష్మి పాల్గొన్నారు.  

Updated Date - 2020-12-31T05:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising