ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విశాఖలో మందస యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-12-25T05:52:27+05:30

మందస మండలం కొండలోగాం పంచా యతీ బంసుగాం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు సవర ముకుందు(32) గురువారం విశాఖలో మృతి చెందాడు. ముకుందు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ముకుందు (ఫైల్‌)
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హరిపురం : మందస మండలం కొండలోగాం పంచా యతీ బంసుగాం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు సవర ముకుందు(32) గురువారం విశాఖలో మృతి చెందాడు. ముకుందు భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం నాలుగు అంతుస్తుల భవనం పై నుంచి జారి పడటంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. కాగా ముకుందుకు తల్లి తిరుపతమ్మ, తండ్రి గంగయ్య, అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. కరోనాతో వివాహం వాయిదా పడింది. రానున్న సంక్రాంతి తర్వాత వివాహం చేసుకోవాలని అనుకున్న సమయంలో మృతి చెందాడంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. 

Updated Date - 2020-12-25T05:52:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising