ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తితలీ పరిహారం చెల్లించండి

ABN, First Publish Date - 2020-12-25T05:56:27+05:30

అధికారంలోకి వస్తే పరిహారం రెట్టింపు చేస్తామని చెప్పి, ఆ విషయాన్నే మరిచిపోవడం అన్యాయమని జనసేన పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు అన్నారు.

ఎండలో దీక్ష చేస్తున్న జనసైనికులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సోంపేట: అధికారంలోకి వస్తే పరిహారం రెట్టింపు చేస్తామని చెప్పి,  ఆ విషయాన్నే మరిచిపోవడం అన్యాయమని జనసేన పార్టీ ఇచ్ఛాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి దాసరి రాజు అన్నారు. తితలీ పరిహారం చెల్లించాలంటూ సోంపేటలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు బీజేపీ యువమోర్చ జిల్లా అధ్యక్షుడు బీన వంశీ సంఘీభావం తెలిపాడు. ఈదీక్షలో వూనా పాండురంగారావు, కె.రవి, ఎల్‌.శైలజ, ప్రదీప్‌, సంతోష్‌ పాల్గొన్నారు. అయితే దీక్ష శిబిరంలోని టెంటను తొలగించినప్పటికీ ఎండలోనే దీక్షను కొనసాగించారు. 

 

Updated Date - 2020-12-25T05:56:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising