ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బోసిపోయిన శ్రీకాకుళం రోడ్‌

ABN, First Publish Date - 2020-03-19T10:05:30+05:30

కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందు తుందన్న వార్తలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు వెలవెలబోతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆమదాలవలస/రూరల్‌, మార్చి 18: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందు తుందన్న వార్తలతో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే శ్రీకాకుళం రోడ్‌ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ బుధవారం ప్రయాణి కులు లేకపోవడంతో బోసిపోయింది. రద్దీగా ఉండే ప్రాంతాల్లో సంచరించవద్దని, తప్పనిసరి పరిస్థితిల్లోనే ప్రయాణాలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించడంతో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. దీంతో రిజర్వేషన్‌, టిక్కెట్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులు లేకపోవడంతో ఖాళీగా కనిపించింది. ప్లాట్‌ఫారంపై ప్రయాణికులు లేక బోసిపో యింది. ఇతర ప్రాంతాల నుంచి వివిధ రైళ్లలో ప్రయాణించే ఇక్కడికి వచ్చే ప్రయాణి కులు సైతం తక్కువ సంఖ్యలో కనిపించారు. రైళ్లు వచ్చే సమయంలోనూ ప్రయాణికులు తక్కువగా ఉన్నారు.

Updated Date - 2020-03-19T10:05:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising