ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ పూర్వ వైభవానికి కృషి

ABN, First Publish Date - 2020-11-08T05:13:57+05:30

టీడీపీ పూర్వ వైభవానికి శ్రేణులు కృషిచేయాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు అన్నారు.

కళాను కలిసిన టీడీపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



రాజాం, నవంబరు 7: టీడీపీ పూర్వ వైభవానికి శ్రేణులు కృషిచేయాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు అన్నారు. శనివారం టీడీపీ కార్యకర్తలు, నాయకులు కళాను కలిశారు. పార్టీ బలోపేతానికి చంద్రబాబు తీసుకుంటున్న చర్యలపై అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కళా మాట్లాడుతూ పార్టీలో యువత, మహిళలు, అన్నివర్గాలకు ప్రాధాన్యమిస్తుండడం శుభసూచికమన్నారు. గ్రామాల్లో కలిసికట్టుగా పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. కళాను కలిసిన వారిలో మక్కా నారాయణరావు, మీసాల రమణ, డోల పార్వతి, ఎం.సత్యసాయిరాం, ఎం.ఉమామహేశ్వరరావు, ఎం.గిరి, సత్యానారాయణ, కె.రమణ, ఎం.సంతుబాబు ఉన్నారు.


Updated Date - 2020-11-08T05:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising