ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజలే ఏమిటనేది నిర్ణయిస్తారు: స్పీకర్‌ తమ్మినేని

ABN, First Publish Date - 2020-10-13T19:44:34+05:30

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అధికార, విపక్షాల సవాళ్లపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పందించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అధికార, విపక్షాల సవాళ్లపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం స్పందించారు. రాష్ట్రంలో ఆరోగ్యకరమైన రాజకీయం కన్పిస్తోందని అన్నారు. రాజధాని విశాఖలో కావాలని అధికార పార్టీ, వద్దని ప్రతిపక్షం.. ఎన్నికలకు వెళ్తే మంచిదేనని, ప్రజలే ఏమిటనేది నిర్ణయిస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సీబీఐ విచారణపై ఏం జరుగుతుందో వేచి చూద్దామని  తమ్మినేని సీతారాం అన్నారు.

Updated Date - 2020-10-13T19:44:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising