ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

5కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయండి గవర్నర్ గారు: దేవినేని

ABN, First Publish Date - 2020-07-20T18:32:23+05:30

5కోట్ల మంది ప్రజలకు న్యాయం చేయండి గవర్నర్ గారు: దేవినేని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాజధాని వికేంద్రీకరణ బిల్లు విషయంలో న్యాయం చేయాలంటూ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ ట్విట్టర్ వేదికగా వినతి చేశారు.‘‘పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపామని ప్రభుత్వమే కోర్టులో చెప్పింది. పునర్ వ్యవస్థీకరణ చట్టంలో ఒకే రాజధాని అని ఉంది. 68 మంది అమరులైనా 216 రోజులుగా కరోనాలో కూడా ఉద్యమిస్తున్న 5 కోట్లమంది ప్రజలు మీ కార్యాలయంవైపు చూస్తున్నారు న్యాయం చేయండి గవర్నర్‌ గారు’’ అంటూ దేవినేని ఉమ ట్వీట్ చేశారు. 



Updated Date - 2020-07-20T18:32:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising