ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాల మూసివేత కాదు

ABN, First Publish Date - 2020-03-21T09:21:03+05:30

కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లోకి భక్తులను అనుమతించ డం లేదని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దేవుడికి నిత్యం చేసే నివేదనలు, పూజలు యథావిధిగా జరుగుతాయన్నా రు. ఇది ఆలయాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • భక్తులను అనుమతించడం లేదు: వెలంపల్లి 

అమరావతి: కరోనా నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లోకి భక్తులను అనుమతించ డం లేదని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. దేవుడికి నిత్యం చేసే నివేదనలు, పూజలు యథావిధిగా జరుగుతాయన్నా రు. ఇది ఆలయాల మూసివేత కాదని, కేవలం భక్తులను అనుమతించకపోవడమేనన్నారు. అ వకాశం ఉన్నచోట ఆలయాల్లో జరిపే సేవలను టీవీల్లో ప్రసారం చేస్తారని తెలిపారు. భక్తులు స్వచ్ఛందంగా దర్శనాలు వాయిదా వేసుకోవాల ని కోరారు. 31వరకూ ఈ నిర్ణయాలు అమల్లో ఉంటాయన్నారు. విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, ఉత్తర పీఠాధిపతి స్వాత్మానందేంద్ర సరస్వతి సూచించిన విధం గా అనారోగ్య నివారణ జపహోమాదులు, పా రాయణలు నిర్వహించాలని అధికారులకు సూ చించినట్లు మంత్రి పేర్కొన్నారు.

Updated Date - 2020-03-21T09:21:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising