ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అపుస్మా విరాళం రూ.50 లక్షలు

ABN, First Publish Date - 2020-05-17T10:21:24+05:30

ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (అపుస్మా) రూ.50 లక్షలు విరాళాన్ని అందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్లూరు, మే 16: ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ స్కూల్స్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (అపుస్మా) రూ.50 లక్షలు విరాళాన్ని అందించింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అపుస్మా అధ్యక్షుడు ఎంవీ రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలసాని తులసీ విష్ణుప్రసాద్‌, కోశాధికారి ఎంవీ రావు, ప్రతినిధులు ఎంఎస్‌ రెడ్డి, విజయ్‌లు శనివారం సీఎం జగన్‌కు చెక్కును అందజేశారు.

Updated Date - 2020-05-17T10:21:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising