ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీవారి ఆలయం నుంచి సారె ఊరేగింపు

ABN, First Publish Date - 2020-11-19T14:10:14+05:30

తిరుమల: నేడు తిరుచానూరు పంచమి సందర్భంగా.. శ్రీవారి ఆలయం నుంచి సారే ఊరేగింపు కార్యక్రమం జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: నేడు తిరుచానూరు పంచమి సందర్భంగా.. శ్రీవారి ఆలయం నుంచి సారే ఊరేగింపు కార్యక్రమం జరగనుంది. అమ్మవారి సారెకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశాక.. కాలినడకన అర్చకులు తిరుచానూరు పంచమికి తీసుకువెళ్లారు. కాగా.. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.12కోట్లు వచ్చింది. నిన్న శ్రీవారిని 30,073 మంది భక్తులు దర్శించుకున్నారు. 10,350 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. 

Updated Date - 2020-11-19T14:10:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising