ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరద ప్రవాహంలో చిక్కుకుని.. ప్రాణాలు దక్కించుకున్న యువకుడు

ABN, First Publish Date - 2020-10-13T20:21:30+05:30

ద్వారకా తిరుమలలో చిన వెంకన్న పుష్కరిణి అయిన నృసింహసాగరానికి వరద నీరు పోటెత్తింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప.గో.జిల్లా: ద్వారకా తిరుమలలో చిన వెంకన్న పుష్కరిణి అయిన నృసింహసాగరానికి వరద నీరు పోటెత్తింది. వరద ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో నృసింహసాగర్‌కు గండిపడింది. గండిపడిన ప్రదేశాన్ని దాటేందుకు ఓ యువకుడు యత్నించి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. కొంచెం దూరం కొట్టుకుపోయిన యువకుడికి ఓ పిల్లర్ దొరకడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.

Updated Date - 2020-10-13T20:21:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising