ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై టీటీడీ కీలక నిర్ణయం

ABN, First Publish Date - 2020-06-26T14:26:38+05:30

తిరుమల: ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ రానుంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: ఎస్వీబీసీ ఛానల్ నిర్వహణపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తుల విజ్ఞప్తి మేరకు ఇకపై యాడ్ ఫ్రీ ఛానల్‌గా ఎస్వీబీసీ రానుంది. ఆదాయ వనరులు కన్నా భక్తులు మనోభావాలకే ప్రాధాన్యతనిస్తామని టీటీడీ యాజమాన్యం చెబుతోంది. ఛానల్ నిర్వహణకు భక్తులు స్వచ్ఛందంగా విరాళాలు అందిస్తే స్వీకరిస్తామని తెలిపింది. ఇప్పటికే 25 లక్షల రూపాయలను భక్తులు ఛానల్‌కి విరాళంగా అందజేశారు.


Updated Date - 2020-06-26T14:26:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising