ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సర్వదర్శనం టోకెన్ల పంపిణీని ప్రారంభించిన టీటీడీ

ABN, First Publish Date - 2020-11-07T17:52:49+05:30

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచిన విషయం తెలిసిందే. ఈ మేరకు తిరుపతి విష్ణు నివాసం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం సర్వదర్శనం టోకెన్ల కోటాను పెంచిన విషయం తెలిసిందే. ఈ మేరకు తిరుపతి విష్ణు నివాసం కాంప్లెక్స్‌లో 24 గంటలూ ఉచిత దర్శనం టోకెన్లను నేటి నుంచి టీటీడీ ప్రారంభించింది. రైల్వే స్టేషన్, ఆర్టీసీబస్టాండ్ దగ్గరలో యాత్రీకులకు ఉపయుక్తంగా దర్శనం కౌంటర్‌ను టీటీడీ ఏర్పాటు చేసింది. సర్వదర్శనం టికెట్లను పరిమితంగా మాత్రమే ఇస్తుండటంతో భక్తుల నుంచి నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో టీటీడీ సర్వదర్వనం టోకెన్ల కోటాను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Updated Date - 2020-11-07T17:52:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising