ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీరేం చెప్పినా నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కాదు: అనిత

ABN, First Publish Date - 2020-09-05T20:20:53+05:30

మీరేం చెప్పినా నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కాదు: అనిత

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: పాదయాత్రలో మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్‌ మహిళల్ని దారుణంగా మోసం చేశాడని టీడీపీ నేత వంగలపూడి అనిత మండిపడ్డారు. దశలవారీ మద్యపాన నిషేధంలో భాగంగా ధరలు పెంచామన్నారు..మీరేం చెప్పినా నమ్మడానికి ప్రజలు మూర్ఖులు కాదన్నారు. మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. జనాలను తాగుబోతులను చేయడానికే మద్యం ధరలను తగ్గించారన్నారు. వాలంటీర్లు కుక్కర్లలో నాటుసారా తయారు చేస్తున్నారని ఆరోపించారు. 

Updated Date - 2020-09-05T20:20:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising