ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెంకటగిరి పోలేరమ్మ జాతరకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ABN, First Publish Date - 2020-09-06T16:21:31+05:30

దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జాతర నిర్వహణకు అనుమతి ఇస్తూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: దక్షిణ భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధిగాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జాతర నిర్వహణకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ -19 నిబంధనలకు అనుగుణంగా జాతర నిర్వహించుకోవాలని సూచించింది. 9, 10 తేదీలలో భక్తుల దర్శనాలకు అనుమతి లేకుండా, అమ్మవారికి జరగాల్సిన సంప్రదాయ కైంకర్యాలు నిర్వహించాలంది. అమ్మవారి సేవకులతో, అధికారుల మధ్య జాతర నిర్వహించేలా దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Updated Date - 2020-09-06T16:21:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising