ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అయోధ్య రామమందిర నిర్మాణానికి రూ.10 విరాళం ఇవ్వండి : అయ్యన్న

ABN, First Publish Date - 2020-08-01T09:42:54+05:30

అయోధ్య రామమందిర నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి హిందువు రూ.10 చొప్పున విరాళం ఇచ్చి పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సీపట్నం టౌన్‌, జూలై 31 : అయోధ్య రామమందిర నిర్మాణానికి రాష్ట్రంలోని ప్రతి హిందువు రూ.10 చొప్పున విరాళం ఇచ్చి పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన విలేకరులతో వీడియో సందేశాన్ని విడుదల చేశారు. రాముడు జన్మించిన అయోధ్యలో రామాలయం నిర్మాణానికి వాజపేయి, ఎల్‌కే అద్వానీ వంటివారు ప్రయత్నం చేశారన్నారు. కానీ ఇన్నేళ్లకు ప్రధాని మోదీ ఆధ్వర్యంలో రామమందిర నిర్మాణం జరుగుతున్నందుకు సంతోషంగా ఉందని  పేర్కొన్నారు. ఈ ఆలయ నిర్మాణంలో ప్రతి హిందువు భాగస్వామ్యం  కావాలన్నారు.


Updated Date - 2020-08-01T09:42:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising