ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2,971 మంది రైతులకే పంటల బీమా!

ABN, First Publish Date - 2020-12-15T06:36:03+05:30

గత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 2,971 మంది రైతులకు పంటల బీమా వర్తించినట్టు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జీఎస్‌ఎన్‌ఎస్‌ లీలావతి తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


2019 ఖరీఫ్‌కు సంబంధించి రూ.2.11 కోట్లు విడుదల

విశాఖపట్నం, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): గత ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలో 2,971 మంది రైతులకు పంటల బీమా వర్తించినట్టు వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు జీఎస్‌ఎన్‌ఎస్‌ లీలావతి తెలిపారు. పంట నష్టం వాటిల్లిన రైతులకు పరిహారంగా రూ.2.11 కోట్లు మంజూరయ్యాయన్నారు. పరిహారానికి ఎంపికైన రైతుల వివరాలను రైతు భరోసా కేంద్రాల్లో ప్రదర్శించామన్నారు. మంగళవారం ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన అనంతరం రైతుల ఖాతాకు సొమ్ము జమ అవుతుందన్నారు. కాగా గత ఏడాది జిల్లాలో 1.93 లక్షల మంది రైతులకు చెందిన 1.16 లక్షల హెక్టార్ల పంటకు బీమా ప్రీమియం చెల్లించారు. అయితే పంట కోత ప్రయోగాల ఆధారంగా జిల్లాలో కేవలం 2,971 మంది రైతులకు మాత్రమే పరిహారం అందిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. 


Updated Date - 2020-12-15T06:36:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising