కేజీహెచ్కి ఎన్టీపీసీ రూ.కోటి విరాళం
ABN, First Publish Date - 2020-11-08T05:11:58+05:30
విశాఖ కేజీహెచ్లో అంకాలజీ వార్డు నిర్మాణానికి ఎన్టీపీసీ కార్పొరేట్ సెంటర్ రూ.కోటి విరాళం అందజేసింది.
పరవాడ, నవంబరు 7: విశాఖ కేజీహెచ్లో అంకాలజీ వార్డు నిర్మాణానికి ఎన్టీపీసీ కార్పొరేట్ సెంటర్ రూ.కోటి విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కును సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్ఆర్ అధికారులువి.అనంతజగన్నాథ్, ప్రకాశ్ శనివారం కేజీహెచ్ సూపరింటెండెంట్ మైథిలీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కేజీహెచ్ తరఫున ఎన్టీపీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు.
Updated Date - 2020-11-08T05:11:58+05:30 IST