ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజీహెచ్‌కి ఎన్టీపీసీ రూ.కోటి విరాళం

ABN, First Publish Date - 2020-11-08T05:11:58+05:30

విశాఖ కేజీహెచ్‌లో అంకాలజీ వార్డు నిర్మాణానికి ఎన్టీపీసీ కార్పొరేట్‌ సెంటర్‌ రూ.కోటి విరాళం అందజేసింది.

రూ.కోటి చెక్కును కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మైథిలీకి అందజేస్తున్న సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ అధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


పరవాడ, నవంబరు 7: విశాఖ కేజీహెచ్‌లో అంకాలజీ వార్డు నిర్మాణానికి ఎన్టీపీసీ కార్పొరేట్‌ సెంటర్‌ రూ.కోటి విరాళం అందజేసింది. దీనికి సంబంధించిన చెక్కును సింహాద్రి ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ అధికారులువి.అనంతజగన్నాథ్‌, ప్రకాశ్‌ శనివారం కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌ మైథిలీకి అందజేశారు. ఈ సందర్భంగా ఆమె కేజీహెచ్‌ తరఫున ఎన్టీపీసీ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. 

Updated Date - 2020-11-08T05:11:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising