ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భవనం పైనుంచి పడి కార్మికుడి మృతి

ABN, First Publish Date - 2020-12-25T05:51:59+05:30

ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కాలు జారి పడి ఓ కార్మికుడు మృతి చెందాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొమ్మాది, డిసెంబరు 24: ప్రమాదవశాత్తు భవనం పైనుంచి కాలు జారి  పడి ఓ కార్మికుడు మృతి చెందాడు. పీఎంపాలెం సీఐ రవికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం మారికవలస పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఓ ఇంటిగ్రేటెడ్‌ సంస్థ నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవన నిర్మాణంలో శ్రీకాకుళం జిల్లా మందస గ్రామానికి చెందిన సవర ముకుంద (32) గురువారం ఉదయం శ్లాబ్‌ నిర్మాణ పనులు చేస్తూ అదుపు తప్పి పడిపోవడంతో మృతిచెందాడు. మృతుడి బావ రామ్మూర్తి ఫిర్యాదు మేరకు ఎస్‌.ఐ శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి చేస్తున్నారు.

Updated Date - 2020-12-25T05:51:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising