ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దోమలజోరు రహదారిని పూర్తిచేయాలి

ABN, First Publish Date - 2020-11-06T06:02:16+05:30

విశాఖ జిల్లా అరకు మండలంలోని మాదల పంచాయతీ దోమలజోరు-కమలతోట రహదారిని పూర్తిచేయాలని పలు గ్రామాల గిరిజనులు గురువారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు.

దోమలజోరు రహదారిపై నిరసన వ్యక్తం చేస్తున్న గిరిజనులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పలు గ్రామాల గిరిజనుల నిరసన

అరకులోయ, నవంబరు 5: విశాఖ జిల్లా అరకు మండలంలోని మాదల పంచాయతీ దోమలజోరు-కమలతోట రహదారిని పూర్తిచేయాలని పలు గ్రామాల గిరిజనులు గురువారం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల కార్యదర్శి పి.రామన్న, గ్రామ కార్యదర్శి కె.రమేశ్‌ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంజూరైన రోడ్డును నేటి వరకు పూర్తి చేయలేదన్నారు. గ్రామంలో పాఠశాల, అంగన్‌వాడీ భవనాలు కూడా పూర్తి కాలేదన్నారు. రోడ్డు లేకపోవడంతో 108, 104 వాహనాలు కూడా రావడం లేదన్నారు. ఐటీడీఏ పీవో వెంకటేశ్వర్‌ స్పందించి తమ ప్రాంతానికి రోడ్డు వేయించాలని దోమలజోరు, రక్తకండి, డాబుగుడ, కమలతోట గ్రామాల గిరిజనులు డిమాండు చేశారు.


Updated Date - 2020-11-06T06:02:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising