ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బదిలీల తీరుపై టీచర్ల ఆగ్రహం

ABN, First Publish Date - 2020-12-25T06:09:21+05:30

బదిలీల తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

బుచ్చెయ్యపేట ఎంఈఓ కార్యాలయం వద్ద ఆందోళన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 విశాఖపట్నం, డిసెంబరు 24 (ఆంధ్రజ్యోతి):


బదిలీల తీరుపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎస్‌జీటీల బదిలీల కౌన్సెలింగ్‌ మాన్యువల్‌గా జరపాలని, బ్లాక్‌ చేసిన ఖాళీలన్నింటినీ బహిర్గతం చేయాలని, చైల్డ్‌ ఇన్ఫో వల్ల కోల్పోయిన పోస్టులను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తూ గురువారం ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని మండలాల్లో ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. వెబ్‌ కౌన్సెలింగ్‌ వల్ల తమకు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నా...ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం ఎంఈవోలకు వినతిపత్రాలు అందజేశారు.

Updated Date - 2020-12-25T06:09:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising