ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలయాలపై దాడులు సహించం: విష్ణు

ABN, First Publish Date - 2020-09-17T09:24:37+05:30

హిందూ దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసినా, రథాలను తగులబెట్టినా బీజేపీ చూస్తూ ఉరుకోదని ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు ఫైర్‌స్టేషన్‌, సెప్టెంబరు16: హిందూ దేవాలయాలను, విగ్రహాలను ధ్వంసం చేసినా, రథాలను తగులబెట్టినా బీజేపీ చూస్తూ ఉరుకోదని హిందువుల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తుందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి హెచ్చరించారు. తమ పార్టీ అన్ని మతాలను గౌరవిస్తుందన్నారు. అదే సమయంలో హిందు మతాన్ని అవమానపర్చేవారు ఎవరైనా సరే వదిలిపెట్టమన్నారు. 

Updated Date - 2020-09-17T09:24:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising