ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యుదాఘాతంతో చేపలు

ABN, First Publish Date - 2020-09-13T10:51:21+05:30

గోపాలపల్లి పరిధిలోని వెన్నెవెల్లివాని చెరువులోని చేపలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


శృంగవరపుకోట రూరల్‌: గోపాలపల్లి పరిధిలోని వెన్నెవెల్లివాని చెరువులోని చేపలు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండురోజుల కిందట వీచిన ఈదురుగాలులకు ఈ చెరువును ఆనుకొని ఉన్న విద్యుత్‌ స్తంభం తీగలు తెగి చెరువులో పడ్డాయి. దీంతో ఈ చెరువులో ఉన్న సుమారు రూ.50 వేలు గల చేపలన్నీ మృతి చెందాయి. ఆ సమయంలో అటువైపు ఎవరూ వెళ్లకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు. కాగా నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకోవాలని పెంపకందారులు జనా సన్యాసి, పోలిపల్లి ఆప్పారావు కోరుతున్నారు.

Updated Date - 2020-09-13T10:51:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising