ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాంప్రసాద్‌కు పదవిపై హర్షం

ABN, First Publish Date - 2020-11-07T05:47:35+05:30

టీడీపీ నియోజకవర్గ స మన్వయకర్త కేబీఏ రాంప్రసాద్‌కు పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా నియమించడంపై మండల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శృంగవరపుకోట రూరల్‌: టీడీపీ నియోజకవర్గ స మన్వయకర్త కేబీఏ రాంప్రసాద్‌కు పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా నియమించడంపై మండల పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తంచేశాయి. శుక్రవారం నాయకులు రా యవరపు చంద్రశేఖర్‌, జుత్తాడ రామసత్యం, ఇందు కూరి శ్రీనురాజు, ఆడారి సూరప్పరావు, తుర్పాటి ఆదిబాబు, డోకుల చిన అచ్చెంనాయుడు, ఎంపీటీసీ మాజీ సభ్యులు భీశెట్టి అరుణ మాట్లాడుతూ పార్టీలో పని చేసే వారికి టీడీపీ ఉన్నత స్థానాలు కేటాయిస్తుందనడానికి ఈ పదవే నిదర్శనమన్నారు. 

Updated Date - 2020-11-07T05:47:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising