ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు ధర్నాను విజయవంతం చేయండి

ABN, First Publish Date - 2020-12-11T05:18:49+05:30

పెంచిన పన్నులకు నిరసనగా శుక్రవారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌పీ భంజ్‌దేవ్‌ కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


సాలూరు: పెంచిన పన్నులకు నిరసనగా శుక్రవారం స్థానిక మునిసిపల్‌ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి ఆర్‌పీ భంజ్‌దేవ్‌ కోరారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే అనే కారణాలతో ఇబ్బం దులు పడుతున్న ప్రజలపై ప్రభుత్వం పన్నుల భారం మోపడం సరికాదన్నారు. దీనిని వ్యతిరేకిస్తూ.. చేపట్టనున్న ధర్నాలో  పార్టీ శ్రేణులు, ప్రజలు  హాజరు కావాలన్నారు.

 

Updated Date - 2020-12-11T05:18:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising