ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్రామాల్లో పశువైద్య శిబిరాలు

ABN, First Publish Date - 2020-12-27T05:39:05+05:30

ఇటీవల కాలంగా మండలంలో వరుసుగా పశువులు మృతి చెందుతున్నా యి. ఈ నేపథ్యంలో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘పశువుల మృత్యువాత..’ శీర్షికతో ప్రచుతమైన కథనానికి పశువైద్యాధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో డెంకాడ పశువైద్యాధికారి కొల్లి సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో డెంకాడ, పినతాడివాడ, పెదతాడివాడ, గుణుపూరుపేట గ్రామాల్లో శనివారం పశువైద్య శిబిరాలు నిర్వహించారు.

పశువులను పరిశీలిస్తున్న పశు వైద్యాధికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

డెంకాడ : ఇటీవల కాలంగా మండలంలో వరుసుగా పశువులు మృతి చెందుతున్నా యి. ఈ నేపథ్యంలో శనివారం ‘ఆంధ్రజ్యోతి’ లో ‘పశువుల మృత్యువాత..’ శీర్షికతో ప్రచుతమైన కథనానికి పశువైద్యాధికారులు స్పందించారు. ఈ నేపథ్యంలో డెంకాడ పశువైద్యాధికారి కొల్లి సంతోష్‌కుమార్‌ ఆధ్వర్యంలో డెంకాడ, పినతాడివాడ, పెదతాడివాడ, గుణుపూరుపేట గ్రామాల్లో శనివారం పశువైద్య శిబిరాలు నిర్వహించారు. ఈ శిబిరాల్లో జిల్లా పశువ్యాధి నిర్థారణ, పరిశోధనశాల వైద్యాధికారిణి లలిత, భోగాపురం పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకులు మహాపాత్రో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనారోగ్యంతో ఉన్న పశువులను పరిశీలించి, రక్త నమూనాలు సేకరించారు. రిపోర్టులు ఆధారంగా చికిత్స అందించనున్నట్టు వారు తెలిపారు. 

 

Updated Date - 2020-12-27T05:39:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising