ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైఎస్‌ జయంతినాడు స్థలాలిస్తాం : పుప్పాల

ABN, First Publish Date - 2020-05-10T09:01:18+05:30

దివంగత నేత వైఎస్‌ఆర్‌ జయంతి నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేస్తామని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమడోలు/గణపరం, మే 9 :దివంగత నేత వైఎస్‌ఆర్‌ జయంతి నాటికి అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు అందజేస్తామని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల శ్రీనివాసరావు తెలిపారు.గుండుగొలనులో ఇళ్ల స్థలాలకు సేకరించిన 25 ఎకరాల భూమిలో శనివారం పూజచేసి ఇళ్ల నిర్మాణాలకు చదునుచేసే పనులను ప్రారంభించారు. ఉంగుటూరు నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకూ 60 ఎకరాల భూమి కొనుగోలు చేశామన్నారు. గణపవరంలో నాబార్డ్‌ నిధులు రూ.78 లక్షలతో నిర్మిస్తున్న రక్షిత మంచినీటి సరఫరా పథకం ఓవర్‌ హెడ్‌ ట్యాంకు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సెప్టెంబరు నాటికి పనులు పూర్తి చేయాలని ఇరిగేషన్‌ అధికారులను ఆదేశించారు.

Updated Date - 2020-05-10T09:01:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising