ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులను అప్రమత్తం చేయాలి : ఆర్డీవో లక్ష్మారెడ్డి

ABN, First Publish Date - 2020-12-10T06:28:10+05:30

పోలవరం ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభమవుతున్న దృష్ట్యా సాగు నీటి అవసరాలపై రైతులను అప్రమత్తం చేయాలని ఆర్డీవో వి.లక్ష్మారెడ్డి సూచించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తణుకు, డిసెంబరు 9 : పోలవరం ప్రాజెక్టు పనులు త్వరలో ప్రారంభమవుతున్న దృష్ట్యా సాగు నీటి అవసరాలపై రైతులను అప్రమత్తం చేయాలని ఆర్డీవో వి.లక్ష్మారెడ్డి సూచించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో బుధవారం సాయంత్రం తణుకు నియోజకవర్గస్థాయి ఇరిగేషన్‌ సలహా మండలితో సమావేశాన్ని నిర్వహించారు. ప్రాజెక్టు పనులు వచ్చే ఏడాది మార్చి నెలాఖరు నుంచి ప్రారంభమవుతాయన్నారు. రైతులందరూ ముందస్తు సాగు చేసుకునేలా అప్రమత్తం చేయాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ పీఎన్‌డీ ప్రసాద్‌, ఇరగవరం తహసీల్దార్‌ రాజరాజేశ్వరి, ఆర్‌డబ్ల్యూఎస్‌, ఇరిగేషన్‌, ఎలక్ర్టికల్‌, వ్యవసాయాధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-10T06:28:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising