ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సబ్సిడీపై వరి విత్తనాలు

ABN, First Publish Date - 2020-07-20T11:51:40+05:30

మండలంలో నారుమడులకు నష్టం జరిగిందని మండల వ్యవసాయాధికారి గంగాధర్‌ తెలిపారు. వరి విత్తనాలు కావాల్సిన రైతులు తమ గ్రామ రైతు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్తిలి, జూలై 19: మండలంలో నారుమడులకు నష్టం జరిగిందని మండల వ్యవసాయాధికారి గంగాధర్‌ తెలిపారు. వరి విత్తనాలు కావాల్సిన రైతులు తమ గ్రామ రైతు భరోసా కేంద్రాలు వద్దకు పట్టాదారు పాస్‌పుస్తకం ఆధార్‌ కార్డు, జిరాక్సు తీసుకుని నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. ఎంటీయూ (స్వర్ణ) 7029, ఎంటీయూ 1153 (చంద్ర),ఎంటీయు 1161 (ఇంద్ర), ఎంటీయు 1121 (త్రిదూత్‌) అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

Updated Date - 2020-07-20T11:51:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising