ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు కర్ఫ్యూ పాటించండి : ఎస్పీ

ABN, First Publish Date - 2020-03-21T08:58:37+05:30

ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ప్యూ అమలుకు జిల్లాలోని ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, మార్చి 20 : ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ప్యూ అమలుకు జిల్లాలోని ప్రజలందరూ సహకరించాలని జిల్లా ఎస్పీ నవదీప్‌ సింగ్‌ గ్రేవాల్‌  తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యల్లో భాగంగా ఈ నెల 22వ తేదీ ఉదయం 7 నుంచి రాత్రి 9 గంటల వరకూ ప్రజలందరూ తమ ఇళ్ళల్లోనే ఉండాలన్నారు.జిల్లాలోని అన్ని చర్చిలు, మసీ దులు,ఇతర ప్రార్థనా మందిరాలకు భక్తులు రాకుండా  చూసుకోవాలని  జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఏడీ పీ పద్మావతి శుక్రవారం సూచించారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సాయంత్రం 5 గంటలకు రెండు నిమిషాల ముందే సైరన్‌ మోగిస్తారని ఆ సమయంలో ఇంటి ముందు భాగంలో గాని డాబాలపై గాని ప్రజలు నిలబడి చప్పట్లు కొట్టి జనతా కర్ప్యూకి ఆమోదాన్ని తెలియజే యాలన్నారు.అత్యవసర పరిస్థితుల్లోగాని వైద్య సహాయం అవసరాలకు మాత్రమే బయటకు రావాలన్నారు.

Updated Date - 2020-03-21T08:58:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising