ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోడలిపై కిరోసిన్‌పోసి నిప్పుపెట్టిన అత్త

ABN, First Publish Date - 2020-02-12T18:40:55+05:30

కోడలిపై కిరోసిన్‌పోసి నిప్పుపెట్టిన అత్త

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నందికొట్కూరు: కర్నూలు జిల్లా నందికొట్కూరు ఆఫీసు రోడ్డులో దారుణం జరిగింది. కోడలు పద్మావతిపై అత్త పుల్లమ్మ కిరోసిన్ పోసి నిప్పంటించింది. దీంతో పద్మావతి తీవ్రంగా గాయపడింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలించారు. మంటలను తట్టుకోలేక కోడలు అత్తను పట్టుకోవడంతో పుల్లమ్మకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 


Updated Date - 2020-02-12T18:40:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising