ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎస్‌ఈసీగా నిమ్మగడ్డ పునర్నియామకం శుభపరిణామం: ఎంపీ రఘురామరాజు

ABN, First Publish Date - 2020-08-01T09:39:01+05:30

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, అమరావతి, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ)గా నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ పునర్నియామకం శుభపరిణామమని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణమరాజు వ్యాఖ్యానించారు. నిమ్మగడ్డ నియామకంపై ఆయన శుక్రవారం స్పందించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కొంచెం జాప్యం చేసినప్పటికీ, ఇప్పటికైనా పరిస్థితులను అర్థం చేసుకుని నిమ్మగడ్డను నియమించారంటూ హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - 2020-08-01T09:39:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising