లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ABN, First Publish Date - 2020-02-12T21:35:46+05:30
దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి..
ముంబయి: దేశీయ స్టాక్ మర్కెట్లు బుధవారం వరుసగా రెండో రోజు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి.. 41,565 వద్ద ముగిశాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 93 పాయింట్లు లాభపడి..12,201 వద్ద ముగిశాయి.
Updated Date - 2020-02-12T21:35:46+05:30 IST