ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సిగ్నిటీ లాభం రూ.29 కోట్లు

ABN, First Publish Date - 2020-05-08T07:06:34+05:30

గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన సిగ్నిటీ టెక్నాలజీస్‌ రూ.29.26 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్రితం ఇదే కాలం లాభం...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన చివరి త్రైమాసికానికి ఏకీకృత ప్రాతిపదికన సిగ్నిటీ టెక్నాలజీస్‌ రూ.29.26 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అంతక్రితం ఏడాది క్రితం ఇదే కాలం లాభం రూ.29.88 కోట్లతో పోలిస్తే స్వల్పంగా తగ్గింది. సమీక్ష త్రైమాసికానికి కార్యకలాపాల ద్వారా లభించిన ఆదాయం రూ.206.44 కోట్ల నుంచి రూ.233.04 కోట్లకు పెరిగిందని కంపెనీ వెల్లడించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో లభించిన మొత్తం ఆదాయంలో 20.2 శాతం ఆదాయం మొదటి ఐదు పెద్ద ఖాతాదారుల నుంచే లభించిందని సిగ్నిటీ సీఎండీ సీవీ సుబ్రమణ్యం తెలిపారు.  


Updated Date - 2020-05-08T07:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising