ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరికొత్త టక్సన్ ప్రీమియం ఎస్‌యూవీని లాంచ్ చేసిన హ్యుందయ్

ABN, First Publish Date - 2020-07-14T22:24:08+05:30

హ్యుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మంగళవారం రూ. 22.30-27.03 లక్షల ధర శ్రేణిలో తన సరికొత్త టక్సన్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: హ్యుందయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మంగళవారం రూ. 22.30-27.03 లక్షల ధర శ్రేణిలో తన సరికొత్త టక్సన్ ప్రీమియం ఎస్‌యూవీని విడుదల చేసింది. కొత్త మోడల్ పెట్రోల్, డీజిల్ వేరియంట్‌లలో 2-లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. దేశీయ మార్కెట్లో స్పోర్ట్ యుటిలిటీ వాహనాల తయారీదారుగా సంస్థ తన స్థానాన్ని పదిలం చేసుకోవడానికి ఇది సాయపడే అవకాశం ఉంది. హ్యుందయ్ ఎస్‌యూవీ పోర్ట్ ఫోలియోలో వెన్యూ (కాంపాక్ట్ ఎస్‌యూవీ), క్రెటా (మిడ్ సైజ్ ఎస్‌యూవీ) తర్వాత తాజాగా టక్సన్ చేరింది. ఫిబ్రవరిలో నిర్వహించిన ఆటో ఎక్స్‌పోలో దీనిని తొలిసారి ప్రదర్శించింది. 

Updated Date - 2020-07-14T22:24:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising