ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీతంలో 30శాతం కోత విధించుకున్న సీఈసీ, ఈసీలు

ABN, First Publish Date - 2020-04-14T08:46:29+05:30

లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ)సునీల్‌ అరోరా, కమిషనర్లు (ఈసీలు) అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్ర తమ జీతాల్లో స్వచ్ఛందంగా కోత...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ (సీఈసీ)సునీల్‌ అరోరా, కమిషనర్లు (ఈసీలు) అశోక్‌ లావాసా, సుశీల్‌ చంద్ర తమ జీతాల్లో స్వచ్ఛందంగా కోత విధించుకున్నారు. ఏప్రిల్‌ నుంచి ఏడాది పాటు తమ మూల వేతనంలో ముప్పై శాతం తగ్గించి తీసుకుంటామని ప్రకటించారు. కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి సహకరించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ సోమవారం వెల్లడించింది. కాగా, ఇదే బాటలో సమాచార కమిషనర్లు కూడా పయనించారు. తమ మూలవేతనంలో 30 శాతం తగ్గించుకుంటున్నట్లు వెల్లడించారు. 


Updated Date - 2020-04-14T08:46:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising