ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బంగ్లాదేశ్ వరదల్లో 54 మంది మృతి

ABN, First Publish Date - 2020-07-22T13:18:57+05:30

బంగ్లాదేశ్ లో సంభవించిన వరదల వల్ల 54 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా (బంగ్లాదేశ్) : బంగ్లాదేశ్ లో సంభవించిన వరదల వల్ల 54 మంది మరణించారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. బంగ్లాదేశ్ లో కురుస్తున్న భారీవర్షాల వల్ల సంభవించిన వరదల్లో ముంపునకు గురైన 56వేల మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారని ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి స్టెఫాన్ డుజారిక్ చెప్పారు. 2.4 మిలియన్ల మంది వరదల బారినపడ్డారని డుజారిక్ చెప్పారు. వరద విపత్తుతో అల్లాడుతున్న బంగ్లాదేశ్ కు మానవత్వంతో ఆహారం, మంచినీరు అందించాలని ఆయన పిలుపునిచ్చారు. బంగ్లాదేశ్ లో వరదబాధితులను ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ద్వారా 5.2మిలియన్ల అమెరికా డాలర్లను ఇచ్చామని డుజారిక్ చెప్పారు. అసలే కరోనాతో విలవిల్లాడుతున్న బంగ్లాదేశ్ లో తుపాన్ ముప్పు తీరని నష్టం కలిగించింది. 

Updated Date - 2020-07-22T13:18:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising