ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నెాలపాటు ఆందోళన కార్యక్రమాలను నిలిపేసిన బీజేపీ

ABN, First Publish Date - 2020-03-18T21:38:28+05:30

కరోనా వైరస్ కారణంగా దేశంలో ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ :  కరోనా వైరస్ కారణంగా దేశంలో ఓ నెల పాటు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకూడదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌పై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రధాని మోదీ బీజేపీ ఎంపీలకు సూచించిన తర్వాత నడ్డా ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా ఏప్రిల్ 15 వరకు ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టవద్దని కూడా ప్రధాని వారికి సూచించారు. ప్రధాని సూచించిన సూచనను దృష్టిలో పెట్టుకుని ఓ నెల పాటు ఆందోళన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని తాము నిర్ణయం తీసుకున్నామని నడ్డా వివరించారు. ఇప్పటికే అన్ని రాష్ట్ర శాఖలకు ఈ ఆదేశాలను జారీ చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే కరోనాపై అన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర శాఖలకు అధిష్ఠానం ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2020-03-18T21:38:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising