ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలకు ముందే ఆర్జేడీలో చేరిన భారత్ బింద్

ABN, First Publish Date - 2020-10-03T21:17:02+05:30

ఎన్నికలకు ముందే ఆర్జేడీలో చేరిన భారత్ బింద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాట్నా: తేజశ్వి యాదవ్ సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) బీహార్ యూనిట్ చీఫ్ భారత్ బింద్ శనివారం రాష్ట్ర జనతాదళ్ (ఆర్జేడీ)లో చేరారు. ఆర్‌ఎల్‌ఎస్‌పీతో కలిసి రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోరాడనున్నట్లు బీఎస్‌పీ అధినేత మాయావతి గతంలో ప్రకటించారు. అక్టోబర్ 28 నుంచి మూడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.

Updated Date - 2020-10-03T21:17:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising