ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు-లారీ ఢీ: 12 మంది వలసకార్మికులకు తీవ్ర గాయాలు

ABN, First Publish Date - 2020-05-18T11:13:34+05:30

వేగంగా వస్తున్న ఓ లారీ బస్సును ఢీకొన్న ఘటనలో 12 మంది వలసకార్మికులు తీవ్రంగా గాయపడిన ఘటన...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఖుషీనగర్(బీహార్): వేగంగా వస్తున్న ఓ లారీ బస్సును ఢీకొన్న ఘటనలో 12 మంది వలసకార్మికులు తీవ్రంగా గాయపడిన ఘటన బీహార్ రాష్ట్రంలోని ఖుషీనగర్ ప్రాంతంలో ఆదివారం రాత్రి జరిగింది. లాక్ డౌన్ వల్ల చిక్కుకుపోయిన వలసకార్మికులు ఆదివారం రాత్రి బీహార్ రాష్ట్రంలోని భాగల్ పూర్ కు బస్సులో వస్తుండగా పధర్వా వద్ద జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 12 మంది వలసకార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని గోరఖ్ పూర్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, వైద్యసిబ్బంది వచ్చి గాయపడిన వలసకార్మికులను ఆదుకున్నారు. 

Updated Date - 2020-05-18T11:13:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising