ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిమాచ‌ల్‌లో ఒకేరోజు నాలుగు పాజిటివ్ కేసులు... మొత్తం 50కి చేరిక‌!

ABN, First Publish Date - 2020-05-09T17:49:31+05:30

హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా వైరస్ మళ్లీ విస్త‌రిస్తోంది. చంబాలోని సలుణీ ప్రాంతానికి చెందిన‌ కరోనా పాజిటివ్ రోగికి చెందిన రెండేళ్ల కుమార్తెతో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చంబా: హిమాచల్ ప్రదేశ్‌లో కరోనా వైరస్ మళ్లీ విస్త‌రిస్తోంది. చంబాలోని సలుణీ ప్రాంతానికి చెందిన‌ కరోనా పాజిటివ్ రోగికి చెందిన రెండేళ్ల కుమార్తెతో సహా నలుగురికి వైర‌స్‌ సోకినట్లు గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ వైర‌స్ కార‌ణంగా ఇద్దరు మృతి చెందారు. 35 మంది కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లారు. రాష్ట్రంలో ఇప్ప‌టివ‌ర‌కూ 18488 మందిని క్వారంటైన్‌లో ఉంచారు. వీరిలో 7110 మంది క్వారంటైన్‌లో 28 రోజులు పూర్తి చేసుకున్నారు. వీరంతా  ఆరోగ్యంగానే ఉన్నారు. 

Updated Date - 2020-05-09T17:49:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising