ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మరణించిన వారికి కరోనా పరీక్షలు వద్దు: ప్రభుత్వం

ABN, First Publish Date - 2020-05-19T00:37:14+05:30

దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కరోనా కేసులు లక్షకు చేరువయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశాన్ని కరోనా మహమ్మారి గజగజలాడిస్తోంది. ఇప్పటికే భారత్‌లో కరోనా కేసులు లక్షకు చేరువయ్యాయి. ఈ తరుణంలో ఢిల్లీ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. మరణించిన వారికి కరోనా పరీక్షలు చేయొద్దని ఆస్పత్రి వర్గాలకు సూచించింది. సదరు మృతుడిలో కరోనా లక్షణాలున్నాయని వైద్యులు భావిస్తే, ఆ మృతదేహాన్ని కరోనా అనుమానితుడిగా భావించాలని చెప్పింది. అంతేగానీ ఆ శరీరానికి కరోనా టెస్టులు చేయొద్దని చెప్పింది. కరోనా టెస్టింగ్ కిట్ల వాడకాన్ని తగ్గించడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - 2020-05-19T00:37:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising