ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గల్వాన్ ఘర్షణను చూపి.. భావోద్వేగాలతో ఆడుకోకండి: కమల్ హాసన్

ABN, First Publish Date - 2020-06-22T04:29:03+05:30

లడఖ్‌లోని గల్వాన్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణను అడ్డుపెట్టుకొని ప్రధాని మోదీ, ఆయన అనుయాయులు ప్రజల భావోద్వాగాలను మానిప్యులేట్ చేస్తున్నారని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: లడఖ్‌లోని గల్వాన్‌లో భారత్-చైనా సైనికుల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణను అడ్డుపెట్టుకొని ప్రధాని మోదీ, ఆయన అనుయాయులు ప్రజల భావోద్వాగాలను మానిప్యులేట్ చేస్తున్నారని ప్రముఖ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ ఆరోపించారు. ఇలా ప్రజల భావోద్వేగాలతో ఆడుకోవడం ఆపాలని వారికి సూచించారు. గల్వాన్‌లో ఇటీవల చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20మంది భారత సైనికులు అమరులయ్యారు. ఈ ఘటన గురించి ప్రధాని ఇచ్చిన వివరణపై పలువురు రాజకీయవేత్తలు పలు ప్రశ్నలు లేవనెత్తారు. దీనిపై కూడా కమల్ గళమెత్తారు. ‘ప్రశ్నిస్తే దేశద్రోహం చేసినట్లేనా? వాటిని అలా చూడకూడదు. అసలు ప్రజాస్వామ్య మూలమే ప్రశ్నించే హక్కు’ అని ఆయన వ్యాఖ్యానించారు.

Updated Date - 2020-06-22T04:29:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising