ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో 24గంటల్లో 2 సార్లు కంపించిన భూమి

ABN, First Publish Date - 2020-04-14T07:16:23+05:30

గడిచిన 24గంటల్లో దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో భూమి రెండుసార్లు కంపించింది. సోమవారం స్వల్పంగా కంపించగా, ఇది రిక్టర్‌ స్కేల్‌పై 2.7గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 13: గడిచిన 24గంటల్లో దేశ రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో భూమి రెండుసార్లు కంపించింది. సోమవారం స్వల్పంగా కంపించగా, ఇది రిక్టర్‌ స్కేల్‌పై 2.7గా నమోదైందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మాలజీ(ఎన్‌సీఎస్‌) హెడ్‌ జేఎల్‌ గౌతమ్‌ తెలిపారు. ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని, ఎలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు. కాగా, ఆదివారం 3.5 తీవ్రతతో భూమి కంపించింది.  


Updated Date - 2020-04-14T07:16:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising