ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టేకాఫ్‌ సమయంలో రన్‌వేపై జీపు

ABN, First Publish Date - 2020-02-16T07:30:25+05:30

పుణె విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏ321 విమానానికి పెనుప్రమాదం తప్పింది. శనివారం ఉదయం విమానం టేకాఫ్‌ సమయంలో రన్‌వే మీద ఓ జీపు, మనిషి ఉండటంతో పైలట్‌ వెంటనే విమానాన్ని గాల్లో ఎగిరేలా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • పుణెలో ఎయిర్‌ ఇండియా విమానానికి తప్పిన ముప్పు


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: పుణె విమానాశ్రయంలో ఎయిర్‌ ఇండియాకు చెందిన ఏ321 విమానానికి పెనుప్రమాదం తప్పింది. శనివారం ఉదయం విమానం టేకాఫ్‌ సమయంలో రన్‌వే మీద  ఓ జీపు, మనిషి ఉండటంతో పైలట్‌ వెంటనే విమానాన్ని గాల్లో ఎగిరేలా చేశారు. ఆ సమయంలో వి మానం 120 నాట్స్‌ వేగంతో ఉంది. ఒక్కసారిగా పైకి ఎగరడంతో విమా నం బాడీ దెబ్బతింది. ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరగలేదు. విమానాన్ని ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరుగుతోందని డీజీసీఏ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-02-16T07:30:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising